ఊర్కొండ: మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బెల్లరి శివకోటి అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు B. జంగారెడ్డి సీనియర్ నాయకులు లింగప్ప, నాయకులు ఆంజనేయులు, అనిల్, శ్రీశైలం, శాంతయ్య, బీరయ్య, పర్వతాలు, రమేష్, మల్లయ్య, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు