ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన కంటు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలుగొండ సుధాకర్ రెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు సయ్యద్ హైమద్, నాయకులు శ్యామ్ గౌడ్ , రాంరెడ్డి , అంజి రెడ్డి , రాజేందర్ రెడ్డి ,ఖయ్యిమ్ సాహెబ్, తరుణ్ రెడ్డి, శ్రీనివాస్, ఖాసిం, అజహర్, జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.