ఊర్కొండ: మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన చలమల రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పెంటయ్య, నాయకులు లోహిత్ రెడ్డి, రాఘవేంద్ర, ప్రశాంత్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.