ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన పోలె సుగుణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఊర్కొండ పట్టణ అధ్యక్షుడు అరిఫ్, సేవదళ్ మండల అధ్యక్షుడు పోలె గణేష్ నాయకులు రాములు, రమేష్, ఖాజా, లక్ష్మయ్య, జంగయ్య, ఆశీర్వాదం పాల్గొన్నారు.