మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండల లోని బొమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన మల్లెకేడి బందు బాయ్ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో లోహిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లక్ష్మారెడ్డి, వాటం రాఘవేందర, లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.