— మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష.
✍ ఊర్కొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన పోలె నిరోష(30) మరణించడం జరిగింది. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారి ద్వారా విషయం తెలుసుకున్న జన నేత,పేదల పెన్నిధి మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి గారు “DNR యువసేన” పేరిట 5000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నగదును మృతురాలి మామ గారు,కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని పొలె పెంటయ్య గారికి అందజేశారు.
✍✍ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మరియు ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవస్థాన డైరెక్టర్ కాటమొని వెంకటయ్య మరియు PACS డైరెక్టర్ ఫరీద్ మరియు వార్డు సభ్యులు బంగారు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఖాజ,గొల్ల నీలయ్య,శివా రెడ్డి,శాంతయ్య,కుమ్మరి నరసింహ, మంగలి జంగయ్య,మాల కృష్ణయ్య,లింగమయ్య,రోడ్డ చంద్రయ్య,ఆంజనేయులు,శ్రీశైలం,బాల మెసయ్య,పోలె జంగయ్య,అమృతయ్య,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
✍✍✍ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారు మాట్లాడుతూ…. మండల ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే గుర్తొచ్చే ఆపద్బాంధవుడు మన ద్యాప నిఖిల్ రెడ్డి గారు అని,DNR యువసేన పేరిట నిఖిలన్న చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.
జై రేవంతన్న✊….జై అనిరుధన్న✊…జై నిఖిలన్న✊..జై కాంగ్రెస్✊.