ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా. చారకొండ మండలం కేంద్రంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
