ఊర్కొండ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు అంటూ మండల ప్రజలు ఆయన చేస్తున్న సామాజిక సేవలను కొనియాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఊరుకొండ మండలం జకినాలపల్లి గ్రామానికీ చెందినా పోలే ఎల్లమ్మ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది
మండలఆపద్బాంధవుడు, పేద వర్గాల ఆశాజ్యోతి మాధారం మజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు రూ.5000/- లను మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ఉప్ప సర్పంచ్ చంద్రయ్య నర్సింహా లింగమయ్య మల్లేష్ జైపాల్ సైదులు మహేష్ జంగయ్య మహేష్ మైసైయ్య గణేష్ జెలల్ ఆనందం జంగయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.