గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేగారెడ్డి గారి ఆదేశానుసారం మండ్ల రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన సాయి చరణ్ రెడ్డి, హైదరాబాదులో సెంట్రింగ్ పని చేసుకుంటూ విద్యుత్ ఘాతానికి గురై రమేష్ మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సింగిల్ విండో డైరెక్టర్ యువ నేత సాయి చరణ్ రెడ్డి గారు పరామర్శించి రమేష్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.
ఈ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.