మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్ రెడ్డి.

మాజీ మంత్రి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్ రెడ్డి. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భవంతుడిని ప్రార్థించారు.

ధర్మపురి శ్రీనివాస్ గారు( ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు )భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కాంగ్రెస్ యువ నాయకులు మిథున్ రెడ్డి గారు.

One thought on “మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి ఏ.పీ జితేందర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *