ఊర్కొండ: మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి జమ్ములు అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ నాయకులు కొండపల్లి కొండల్, దామోదర్, ఆనంద్, రాఘవేందర్, లక్ష్మయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు