ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన అమరచింత నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మధురెడ్డి, అంజియాదవ్, సందీప్, గణేష్, సంతోష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు