మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఎలుగొండ కృష్ణా రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, నాయకులు శేకరా చారి, అహమద్, శ్యామసుందర్ గౌడ్, రాంరెడ్డి, చెన్నప్ప, ఆంజనేయులు గౌడ్, శ్రీశైలం గౌడ్, మల్లేష్, రవీందర్ పాల్గొన్నారు.