ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన అబ్దుల్ S/O నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో NSUI మండల అధ్యక్షుడు కైసర్, నాయకులు మనోహర్ రెడ్డి, అమీర్, చుక్కపురం అంజయ్య గౌడ్, మన్సూర్, చాంద్ పాషా, మ్యాకల శ్రీనివాసులు, జంగారెడ్డి, రవీందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు