మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ:
మండలంలోని ముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన నీరటి చెన్నయ్య మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు K. శ్రీశైలం యాదవ్, నర్ల తిరుపతయ్య, బక్క మహేష్, నీరటి ఆంజనేయులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు