మృతురాలి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి గారి ఆర్థిక చేయూత

ఉర్కొండ మండలం జకినాలపల్లి గ్రామం అమ్మపెళ్లి తండా కి చెందినా వద్ధ్యావత్ సోని అనారోగ్యంతో చనిపోవడం జరిగింది
మండల ఆపద్బాంధవుడు, పేద వర్గాల ఆశాజ్యోతి మాధారం మజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు రూ.5000/- లను మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో

మాజీ సర్పంచి శీను నాయక్ మేఘావత్ దేవిలాల్ దేశీయ నాయక్ భాస్కర్ హరి కిషన్ రమేష్ సోమ్లా తదితరులు పాల్గొనడం జరిగింది.