ఊర్కొండ: మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామానికి చెందిన పర్వతం రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ నాయకులు కొండపల్లి కొండల్, ఆనంద్, రంగయ్య, ఠాగూర్, ఎల్లయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు