మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన సల్వాది జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జగదీష్ నాయకులు రాజు, రమేష్, శివకుమార్, ఆంజనేయులు, శ్రీకాంత్, కృష్ణ, భాస్కర్, ఆంజనేయులు, రాధాకృష్ణ, వెంకటేష్, బాబయ్య, మురళి, రాములు, సత్యం, శివకుమార్ పాల్గొన్నారు