మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని ముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన దార నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు K. శ్రీశైలం యాదవ్, అలకుంట లక్ష్మణ్, వెలజాల్ బాల్ జంగయ్య, దార రాజు, బక్క శ్రీనివాసులు, బక్క ఆశన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు