ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన బుద్ధసముద్రం సాయమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఇద్దయ్య, బొందయ్య, బాలస్వామి, రవి, శేఖర్, జంగయ్య, చిన్నయ్య, కృష్ణయ్య, రాములు, బాలయ్య తదితరులు ఉన్నారు.