ఊర్కొండ:
మండలంలోని ముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన బర్ల రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు K. శ్రీశైలం యాదవ్, లక్ష్మణ్ కుమార్, శ్రీనుయాదవ్, రాజు, తిరుపతయ్య యాదవ్, లవకుశ యాదవ్, వడ్డే శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు