ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన జెల్లా జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ యువ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు మధురెడ్డి, అఖిల్, వెంకటేష్, తిరుపతయ్య, విక్కీ, తదితరులు పాల్గొన్నారు.