ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన బోడోల చంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టైగర్ జంగయ్య, ఇద్దయ్య, మహేష్, దుర్గయ్య, శంకరయ్య, ఆంజనేయులు, బాలస్వామి, జంగయ్య, బాల్ చంద్రయ్య, DNR యువసేన సభ్యులు పాల్గొన్నారు