ఊర్కొండ: మండలంలోని మాధారం గ్రామానికి చెందిన మాదే కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, DNR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.