ఊర్కొండ: మండలంలోని బొమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన తాడం కనకమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/-
కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, DNR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.