ఖిల్లా ఘనపురం మండలం రుక్కన్న పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు మరియు ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి.