ఊర్కొండ: మండలంలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన గంట సువర్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
అదేవిధంగా గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి గారు రూ2000/-
మొత్తం రూ 7000 బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు పాయిళ్ళ గోపాల్, నాయకులు వాగుల్ దాస్ రమేష్ గౌడ్, పులిమామిడి శ్రీశైలం, ప్రభాకర్, రాఘవేందర్, నిరంజన్, పీ. లక్ష్మయ్య, ఏ.లక్ష్మయ్య, జంగయ్య, కృష్ణ, మధు, గిరి, రామస్వామి, కాశయ్య, రఘుమారెడ్డి, పర్వతాలు, యాదయ్య, శేఖర్ రెడ్డి, లింగా రెడ్డి, అనిల్, భరత్ పాల్గొన్నారు