ఊర్కొండ: మండలంలోని తిమ్మన్నపల్లి గ్రామనికి చెందిన పాతర్ల నరసింహ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
కార్యక్రమంలో జగదీష్, రాజు, సల్వాది కృష్ణ, రమేష్, కుమార్, మహేష్, శివకుమార్, కాశన్న, కృష్ణయ్య, ఆంజనేయులు, శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు DNR యువసేన సభ్యులు పాల్గొన్నారు.