ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన కంఠం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/-
కాంగ్రెస్ యువ నాయకుడు
కంఠం శ్రీశైలం రూ.3000/-
మొత్తం రూ 8000/-
అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు టౌన్ అధ్యక్షుడు అరిఫ్, మాజీ వార్డు సభ్యులు రవి వాల్మీకి, నాయకులు దయాకర్, ఆదినారాయణ, కంఠం రాములు, అశోక్, అభిషేక్, ఖాజా, తేజ, తిరుపతయ్య కాంగ్రెస్ నాయకులు, DNR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.