మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన నప్పరి దశరథం అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఆదినారాయణ, పట్టణ అధ్యక్షుడు అరిఫ్, నాయకులు దయాకర్, రఫీక్, సీనియర్ నాయకులు నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు.