కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా DNR.

✍ ఊర్కొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని, పార్టీ కార్యకర్త లక్ష్మయ్య(60) అనారోగ్యంతో మరణించడం జరిగింది.మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష గారి ద్వారా విషయం తెలుసుకున్న పేద ప్రజల దైవం,జన నేత,మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ”DNR యువసేన” పేరిట అంత్యక్రియలకు 5000/- తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.ఈ నగదును గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
✍✍ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యుబ్ పాష మరియు PACS డైరెక్టర్ ఫరీద్ మరియు కాంగ్రెస్ నాయకులు రొడ్డ బంగారు,కాటమోని వెంకటయ్య,వీరమల్ల మాధవులు,మహ్మద్ ఖాజ, కురిమిద్దె జంగయ్య,ఎర్రోళ్ల పరుష రాములు,మాల కృష్ణయ్య,కర్రోల్ల శాంతయ్య, దూళ్ళ చిన్న బాలయ్య,బాల స్వామి, సుధాకర్, దూళ్ల రాములు, మహేష్,లక్ష్మయ్య,జంగయ్య,చిన్నయ్య, ఖాసీం,కేశవులు, చంద్రయ్య,శివ వెంకటయ్య, హనుమయ్య, చిన్న పెంటయ్య, ప్రేమ్,ఆంజనేయులు,తప్పెట బంగారు మరియు యువసేన సభ్యులు అల్లాజి, ఆమేర్, అంజి, జమీల్,హుసేన్,మతీన్ తదితరులు పాల్గొని సంతాపం ప్రకటించారు.
✍✍✍ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అయ్యుబ్ పాష గారు మాట్లాడుతూ…. మండల ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే గుర్తొచ్చే లీడర్ మా ద్యాప నిఖిల్ రెడ్డి గారు అని,DNR యువసేన పేరిట నిఖిలన్న చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.మరియు రేవల్లి లక్ష్మయ్య గారి మరణం రేవల్లి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, గత 20 సంవత్సరాలుగా లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు.
జై రేవంతన్న✊… జై అనిరుధన్న✊….జై నిఖిలన్న✊….జై కా�