రెండో రోజు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా

యావత్ మాల్ మండలం పార్వ గ్రామం లో స్థానిక నాయకులకు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మహారాష్ట్రలో జరగబోయే సార్వత్రిక…

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యావత్ మాల్ సిటి లో కాంగ్రెస్ నేత ఇంట్లో ఉక్కు మహిళ ఇందిరాగాంధీ మరణించిన నాటి…

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో

తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా వ్యవహరించి నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు మరియు అచ్చంపేట నియోజకవర్గంలో నా…

అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రంగాపూర్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలును గౌరవ…

వంగూరు మండలం ఉల్లంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నMLA డా. చిక్కుడు వంశీకృష్ణ

వంగూర్ మండలం ఉల్లంపల్లి గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సంస్కృత ఆదికవి, శ్రీ…

అచ్చంపేట పట్టణంలో బ్రమరాంబిక దేవాలయం లో

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బతుకమ్మ వేడుకల్లో చిక్కుడువంశీకృష్ణ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది.

కొండారెడ్డి పల్లికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం

నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి & స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ . కొండారెడ్డిపల్లి గ్రామంలో పలు…

అచ్చంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మొదటి విడత పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంజూరైన

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కొరకై ఉప్పునుంతల మండలం రాయి చెడ్ గ్రామ శివారులోని స్కూల్ ఏర్పాటు కొరకు నాగర్ కర్నూల్…