ఊర్కొండ: మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామానికి చెందిన కప్పేర జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ నాయకులు కొండపల్లి కొండల్, వెంకటయ్య గౌడ్, లక్ష్మయ్య, కోటేశ్వర్, దామోదర్, భాష, రాములు, బోయిని ఆంజనేయులు, సాయికుమార్, ఆనంద్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.