మృతురాలి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గువ్వ సాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు B. జంగారెడ్డి ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు అనిల్, లాలయ్య, చంద్రయ్య, దశరథం, ఎల్లయ్య, లక్ష్మయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు