ఊర్కొండ: మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోవిందు పర్వతాలు అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు B. జంగారెడ్డి ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు నరేష్, అనిల్, ప్రకాష్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గువ్వ పవన్, గువ్వ శ్రీశైలం, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు