ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన మంగలి పుల్లమ్మ అనారోగ్యంతో వారం క్రితం మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, చుక్కపురం అంజయ్య గౌడ్, మ్యాకల శ్రీనివాసులు, ఎండి అజీజ్, కొట్ర వెంకటయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు