వడ్తవత్ గోబిర్యా కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన సాయి చరణ్ రెడ్డి(TSR)

గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేగారెడ్డి గారి ఆదేశానుసారం గార్లబండ తండా గోబిర్యా కుటంబానికి ఆర్థిక సహాయం అందచేసిన సాయి చరణ్ రెడ్డి, వడ్తవత్ గోబిర్యా గారు మరణించారు, ఈ విషయం తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సింగిల్ విండో డైరెక్టర్ యువ నేత సాయి చరణ్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలోలక్ష్మణ్ నాయక్, తర్యా నాయక్, శ్రీను నాయక్, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.