News

పదర గ్రామం నుంచి వంకేశ్వరం గ్రామం వరకు మిషన్ భగీరథ ద్వారా 35.80 లక్షల

పదర గ్రామం నుంచి వంకేశ్వరం గ్రామం వరకు మిషన్ భగీరథ ద్వారా దాదాపు 35.80 లక్షల నిధులతో మంచినీటి సరఫరా నూతన…

లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు ప్రకటించి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 20 లక్షల ప్రకటించడం జరిగింది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం – మామిళ్ళపల్లి మరింతగా అభివృద్ధి చేస్తాం…లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు ప్రకటించి నియోజకవర్గ అభివృద్ధి…

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఖిల్లా ఘనపూర్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి.

వనపర్తి నియోజకవర్గానికి సేవలందిస్తున్న ప్రముఖ నాయకుడు మరియు ప్రజాప్రియ నేత ఎమ్మెల్యే శ్రీ మేఘా రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ…

శ్రీ ఉమామహేశ్వర స్వామి సితక్క గారికి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది

ఈనెల 16 నుండి 22 వరకు జరిగే శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు … రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ…

షాద్ నగర్ కొత్తూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కార్యక్రమం

షాద్ నగర్ స్థానిక శాసనసభ్యులు @veerlapallyshankar_officialmla గారితో కలిసి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన ఇరుముడి కార్యక్రమం లో పాల్గొన్న పాల్గొనడం…

అచ్చంపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల పెద్ద రాములు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,…

తెలంగాణ ప్రభుత్వం ట్రై కార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్న

తెలంగాణ ప్రభుత్వం… ట్రై కార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్న. ట్రైబల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమంలో.…

నాగార్జునకొండ ఆర్కియోలాజికల్ మ్యూజియం ను సందర్శించడం జరిగింది.

నాగార్జునకొండ ఆర్కియోలాజికల్ మ్యూజియం ను సందర్శించడం జరిగింది. ప్రపంచంలోనే రెండో ఆర్కలాజికల్ ఐలాండ్ మ్యూజియం అయిన నాగార్జున కొండ నాగార్జునసాగర్ బుధవనం…