News

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయం ప్రారంభోత్సవం మరియు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం.గౌరవ…

రంగాపూర్ జాతర గంధం ,ప్రభ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేయండి

అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయంలో జరగబోయే బ్రహ్మోత్సవాలు, రంగాపూర్ ఉర్సు జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే చిక్కుడు డా. వంశీకృష్ణ…

అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య దేవస్థానంలో ప్రత్యేక పూజలు.

ఈరోజు సోమవారం సందర్భంగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని లింగమయ్య దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ఆర్యవైశ్య సంఘం…

అమ్రాబాద్ మండల కేంద్రంలోనీ కరెంట్ సబ్ స్టేషన్ నూతనంగా ప్రారంభించడం జరిగింది

అమ్రాబాద్ మండల కేంద్రంలోనీ కరెంట్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం.

అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది తమ డిమాండ్లను…

చారకొండ మండల కేంద్రం జడ్పీ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి.

చారకొండ మండల కేంద్రం జడ్పీ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి….సావిత్రిబాయి పూలే జయంతిని. మహిళ ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగినది మహిళా…

చారకొండ మండలం సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన చారకొండ మండలం సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. సిరసన…

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన కదిరే లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్…

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన తేర్మటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,…