News

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నల్లమల అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన…

కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాల వైపు దూసుకెళ్తూ అన్నింటా విజయం సాధించాలిఅచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి (DNR)

ఊర్కొండ: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు అంటూ మండల ప్రజలు ఆయన చేస్తున్న సామాజిక…

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని తిమ్మన్నపల్లి గ్రామానికి చెందిన సల్వాది జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్…

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన కానుగుల వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్…

సల్లెలాపూర్‌లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలంలోని సల్లెలాపూర్ గ్రామంలో మన ఖిల్లా ఘనపూర్ యువ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి…

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తు

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తు.డాక్టర్ మన్మోహన్…

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనం.

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వెళ్తున్న సందర్భంగా వారిని…