News

అచ్చంపేట మండలం స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్.

ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్…

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని ముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన వల్లెపు మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,…

పాత్లవత్ శ్రీను కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలం, దొంతికుంట తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయి చరణ్ రెడ్డి గారు, పాత్లవత్ శ్రీను అకాల…

పదర మండలం మద్దిమడుగు లోనీ శ్రీశ్రీశ్రీ మద్ధిమడుగు ఆంజనేయ స్వామినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు

శ్రీశ్రీశ్రీ మద్ధిమడుగు ఆంజనేయ స్వామినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బ్రహ్మోత్సవాలు ఉన్నందువలన ఈరోజు అక్కడికి వెళ్లి అక్కడ భక్తుల…

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన కుబ్రా బీ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్…

సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మండల యువ…

సల్కెలాపూర్ గ్రామంలో డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీ ఇచ్చిన సాయి చరణ్ రెడ్డి

సల్కెలాపూర్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమీపంలో ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన సాయి చరణ్ రెడ్డి, గ్రామస్థులతో చర్చించి వారి…

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండల కేంద్రానికి చెందిన నప్పరి దశరథం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల…

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని బొమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన తాడం కనకమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,…