ఊరుకొండ మండలం జకినాలపల్లి గ్రామం అమపెళ్లి తండ కి చెందినా ఈశ్లవత్ టిక్య నాయక్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. మండలఆపద్బాంధవుడు, పేద వర్గాల ఆశాజ్యోతి మాధారం మజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు రూ.5000/- లను మృతుడి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప్ప సర్పంచ్ కృష్ణా రెడ్డి మాజీ ఉప్ప సర్పంచ్ చంద్రయ్య చిన్న వెంకటయ్య మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ దేవిళల్ నాయక్ దేశ్యా నాయక్ బింజ్యా నాయకు దేశారథం గౌడ్ ఇద్దమయ్య గౌడ్ రాములు మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.