ప్రజా పాలన – రైతు పండగ

ప్రజా పాలన ఉత్సవాలలో భాగంగా 30తేదిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాల లకు ముఖ్యమంత్రి…

మహాత్మ జ్యోతిబాపూలే గారి వర్ధంతి

మహాత్మ జ్యోతిబాపూలే గారి వర్ధంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంకార్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

రాష్ట్రవ్యాప్త రైతు పండగ

ఈనెల 30వ తేదీన ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాల…

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని మాధారం గ్రామానికి చెందిన మాదే కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్, కాంగ్రెస్…

పనుల జాతర

పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవణ నిర్మాణానికి, అంగన్వాడి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…

మృతురాలి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన బోడోల చంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,…

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని మాధారం గ్రామానికి చెందిన దయాల బీరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్, కాంగ్రెస్…

మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన శీలం వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,…

శ్రీశ్రీశ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

ఖిల్లా ఘనపురం మండలం రుక్కన్న పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని…