ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం

ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ…

శంకర సముద్రం రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగింది

రాష్ట్ర నీటి పారుదల శాఖ,పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి ,ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావ్…

పులేందర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం

శ్రీరంగపురం మండలం నాగరాల గ్రామనికి చెందిన పులేందర్ కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకొని…

బాధితురాలని పరామర్శించి రెండు లక్షల LOC ని అందజేయడం జరిగింది.

శ్రీరంగాపూర్ మండలం లోని అంబేద్కర్ కాలనీ కి చెందిన కే మానస D/o కే బీసన్న గారు గత 15 రోజుల…

కొడావత్ తోళ్ల్యా నాయక్ ను పరామర్శించిన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండల్, దొంతికుంటతాండకు చెందిన కొడావత్ తోళ్ల్యా నాయక్ గారు గత రెండు రోజులుగా అనారోగ్యానికి గురికావడం జరిగింది. ఈ…

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ కార్యక్రమం

వనపర్తి జిల్లా కేంద్రం దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం…

కేతావత్ సోమ్లా గారి కుమార్తెను పరామర్శించిన సాయి చరణ్ రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండల్, వెనికితండాకు చెందిన కేతావత్ సోమ్లా గారి కుమార్తె అనారోగ్యం బారినపడి హైదరాబాద్ లోని NIMS హాస్పిటల్ లో…

ఎంపీటీసీ ఒమేష్ గారిని పరామర్శించిన సాయి చరణ్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి

ఖిల్లా ఘనపూర్ మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఒమేష్ గారి పెద్ద అన్న మొల్గర నర్సిములు గారు మరణించడం జరిగిగింది.…

విగ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు

వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాలలోని విగ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు…