గౌరవ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారి ఆదేశానుసారం దేవశెట్టి బాలయ్య కుటంబాన్ని ఆర్థిక సాహయం చేసిన సాయి చరణ్ రెడ్డి. ఖిల్లా ఘనపూర్ మండలం లోని, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన దేవశెట్టి బాలయ్య గారు మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మన ఖిల్లా ఘనపూర్ ముద్దు బిడ్డ సాయి చరణ్ గారు తన కుటంబానికి ఆర్థిక సహాయం చేసే వారి కుటంబాన్ని పరామసించడం జరిగింది.
ఈ కార్యక్రమాల్లో గ్రామా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శంసుందర్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు గొల్ల యాదయ్య గారు, వెంకటేష్ గారు, చంద్రాయ గారు తదితరులు పాల్గొన్నారు.