ఊర్కొండ: మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల చిన్న లింగమ్మ మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో మధు రెడ్డి, అఖిల్, నవీన్, వసీం, జంశీడ్, హరీష్, విక్కీ తదితరులు ఉన్నారు.