నవాబ్ పేట్ నుండి తిరుమలాపూర్ వరకు డబుల్ రోడ్డును శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు…

నవాబ్ పేట్ మండలంలోని నవాబ్ పేట్ నుండి తిరుమలాపూర్ వరకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారి సహకారంతో 20 కోట్లతో నూతనంగా వేస్తున్న డబుల్ రోడ్డును నేడు గౌరవ రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు ముఖ్యఅతిధులుగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు,G. మధుసూదన్ రెడ్డి గారు హాజరయ్యారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *