మీరే మాకు ఆదర్శం…మీ బాటే మాకు అండా

ఊర్కొండ: మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి DNR గారే మాకు ఆదర్శం… మీ బాటలోనే పయనిస్తామని నర్సంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని నర్సంపల్లి గ్రామంలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించారు. ఈ వారు మాట్లాడుతూ…నిఖిల్ అన్న పుట్టినరోజు సందర్భంగా తన స్వంత నిధులతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. నిస్వార్థంగా తన స్వంత నిధులతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నా నిఖిల్ అన్నను చూస్తుంటే ఇలాంటి నాయకుడు నేటి సమాజానికి అవసరమని, భవిష్యత్తులో మా గ్రామానికి మరింతా తోడ్పాటును ఇవ్వాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమి, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ బీసీ అధ్యక్షుడు పాయిల్లా గోపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీశైలం కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, NSUI మండల అధ్యక్షుడు కైసర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి మాసుం నాయకులు మనోహర్ రెడ్డి, వహీద్, దార రాజు, కంఠం రాములు, రఫీఖ్, గ్రామస్థులు రమేష్ గౌడ్, నిరంజన్, ప్రభాకర్, రాఘవేందర్, అనిల్, ప్రవీణ్, భరత్, యాదయ్య గౌడ్, రాంరెడ్డి, అదిరాల లక్ష్మయ్య, పోలె లక్ష్మయ్య, రామస్వామి తదితరులు ఉన్నారు.