మృతుడి కుటుంబానికి DNR గారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని ముచ్చర్ల పల్లి గ్రామానికి చెందిన వల్లెపు మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/-
అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కటికల శ్రీశైలం యాదవ్, నాగరాజు యాదవ్, Ch. శ్రీశైలం యాదవ్, N. రమేష్ యాదవ్, లవ యాదవ్, దశరథం, వడ్డే రేణయ్య, V. గోపాల్ తదితరులు పాల్గొన్నారు.