ఊర్కొండ: మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటికొలు శ్రీశైలం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు B. జంగారెడ్డి ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు శేఖర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నాగరాజు, ఆంజనేయులు, గువ్వ రాజు, హన్మంత్ రెడ్డి, నర్సిహ్మ రెడ్డి, గువ్వ పవన్, అనిల్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు